ఆంద్రప్రదేశ్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడంనికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,941 మంది భక్తులు దర్శించుకోగా.. 23,141 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చినట్లుతిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు
0
491
Previous article
Next article
Latest Articles
మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్లోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,...
- Advertisement -
- Advertisement -


