ఆంద్రప్రదేశ్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడంనికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,941 మంది భక్తులు దర్శించుకోగా.. 23,141 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చినట్లుతిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు
0
514
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


