34.7 C
Hyderabad
Saturday, May 17, 2025
spot_img

ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు?: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు నోటీసులు ఇచ్చారు. నేడు అనగా గురువారం ఢిల్లీలోని సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కవిత ఈరోజు విచారణకు హాజరు కాలేలని.. విచారణకు 15 న హాజరు అవుతానని లేఖలో పంపింది. ఈ లేఖపై సీబీఐ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు కవిత. దీనిపై కవిత మాట్లాడుతూ.. ముందస్తు షెడ్యూల్ కారణంగా 9న హాజరు కాలేను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ ఆఫీస్‌కు రమ్మంటున్నారు. ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు? రాజకీయ కక్షలో భాగంగానే నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు అని అన్నారు.

Read Also: స్వచ్ఛ సర్వేక్షణ్ లో 6 ర్యాంకుల్లో 4 మనవే: కేటీఆర్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్