కాంగ్రెస్ ను ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటున్నారని.. ఉన్న నగరంలో సౌకర్యాలు కల్పించే దిక్కు లేదు కానీ.. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాడా.. అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడితే మౌనంగా ఉన్నారు- కేటీఆర్
0
19
Previous article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


