కాంగ్రెస్ ను ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటున్నారని.. ఉన్న నగరంలో సౌకర్యాలు కల్పించే దిక్కు లేదు కానీ.. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాడా.. అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడితే మౌనంగా ఉన్నారు- కేటీఆర్
0
5
Previous article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


