ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వివాదం తలెత్తింది. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్ను అహ్మదాబాద్కు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం చేశారని డీకే శివకుమార్ అన్నారు. రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారని ఆయన ఆరోపించారు.
రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారు- డీకే
0
4
Latest Articles
ఈ ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ఆదాయం ఎంతో తెలుసా?
15 ఏళ్ల బిహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ లో చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఎమర్జింగ్...
- Advertisement -
- Advertisement -


