ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు పెట్టిన వారిపై రామ్చందర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీలో అంతర్గత విబేధాలు పెట్టడానికి కొన్ని పార్టీలు చేసిన పన్నాగమని ఆరోపించారు. ఎదురుగా వచ్చి రాజకీయాలు చేయలేక బీజేపీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రామచందర్రావు.
ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్రావు.. కొందరు కుట్రలు చేశారు
0
1
Previous article
Latest Articles
టెన్షన్లో విజయ్ ఫ్యాన్స్..?
కోలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతుంది. విజయ్, జూనియర్ విజయ్ ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్, జూనియర్ విజయ్.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా..?...
- Advertisement -
- Advertisement -


