TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ విక్టరీతో తెలంగాణలో ప్రజలకు తనపై కాన్ఫిడెన్స్ వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో తాము అధికారంలోకి వస్తామని కవిత జోస్యం చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి చిట్ చాట్ పై స్పందించిన కవిత..డిస్కమ్ లను ప్రైవేట్ చేయబోమని రేవంత్రెడ్డి హామీనిస్తారా అని ప్రశ్నించారు. రైతు డిస్కమ్ పై జాగృతి తరుపున ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామన్న ఆమె..అనుకూల నిర్ణయం రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. రైతు డిస్కమ్ను ఎలాగైనా ఆపుతామన్నారు కవిత.
విజయ్లాగా రెండేళ్లలో అధికారంలోకి వస్తాం- కవిత
0
56
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


