దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట మసకబారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారం కోల్పోతున్నాయి. తాజాగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో 4వ స్థానానికి పడిపోయింది. ఎన్నికల కంటే ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిచింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోతుంది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఓటమి, తెలంగాణలో బీఆర్ఎస్, బిహార్లో ఆర్జేడి, ఏపీలో వైసీపీ, తాజాగా తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలు పరాజయం పాలయ్యాయి. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీల్లో చీలికలు మొదలయ్యాయి.
మసకబారుతున్న ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట
0
5
Previous article
Next article
Latest Articles
విజృంభిస్తోన్న ఎబోలా.. అప్రమత్తతను పెంచిన భారత్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కాంగో, ఉగాండా, సూడాన్లకు ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా...
- Advertisement -
- Advertisement -


