రాజకీయాల్లో దూషణలు. పొగడ్తలు.. బెదిరింపులు ఆనవాయితీ అవుతోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 240 స్థానాలు రావడంతో బీజేపీకి టెన్షన్ పట్టుకుందని ఆయన అన్నారు. ఏం మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టారని వీహెచ్ గుర్తుచేశారు. రాహుల్ పాదయాత్ర వల్లే ఇండియా కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని అన్నారు.
అందుకే రాహుల్ ఇండియా పాదయాత్ర – వీహెచ్
0
420
Previous article
Next article
Latest Articles
ఎమ్మెల్యేగా కొనసాగుతా.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తి లేదు- సిద్ధరామయ్య
జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదని సిద్ధరామయ్య తెలిపారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు. అధిష్టానం రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. హైకమాండ్ ఆదేశాల...
- Advertisement -
- Advertisement -


