29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం(Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి జీవితఖైదీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నాలుగేళ్లు విచారణ తర్వాత పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు శిక్ష ఖరారు చేసింది. కాగా 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి(Rakesh Reddy), విశాల్‌, శ్రీనివాస్‌, రౌడీషీటర్‌ నగేష్‌ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 388 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Read Also: బ్యాంకులో ఓ డాలర్ దొంగతనం.. పోలీసులకు పట్టించాలని సిబ్బందికి వార్నింగ్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్