చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం(Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి జీవితఖైదీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నాలుగేళ్లు విచారణ తర్వాత పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు శిక్ష ఖరారు చేసింది. కాగా 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి(Rakesh Reddy), విశాల్‌, శ్రీనివాస్‌, రౌడీషీటర్‌ నగేష్‌ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 388 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Read Also: బ్యాంకులో ఓ డాలర్ దొంగతనం.. పోలీసులకు పట్టించాలని సిబ్బందికి వార్నింగ్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్