29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

మరో గుండెపోటు మరణం.. ఫోన్ మాట్లాడుతుండగానే..

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైతున్నాయి. గత రెండు వారాలుగా గుండెపోటుతో వ్యక్తులు మరణించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గుండెపోటుతో మరో వ్యక్తి ఈరోజు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో గోనె సంతోష్‌ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. తన ఇంట్లో ఫోన్‌ మాట్లాడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా సంతోష్ కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించేలోపే సంతోష్ మృతి చెందారు. దీంతో సంతోష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్