ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైతున్నాయి. గత రెండు వారాలుగా గుండెపోటుతో వ్యక్తులు మరణించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గుండెపోటుతో మరో వ్యక్తి ఈరోజు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో గోనె సంతోష్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. తన ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా సంతోష్ కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించేలోపే సంతోష్ మృతి చెందారు. దీంతో సంతోష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో గుండెపోటు మరణం.. ఫోన్ మాట్లాడుతుండగానే..
0
719
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


