తెలంగాణ: రేపు కరీంనగర్కు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం హెలికాప్టర్లో కరీంనగర్కు సీఎం భూపేష్ బయల్దేరతారు. సాయంతం 6 గంటలకు జరిగే సభలో ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. సభ పూర్తికాగానే రోడ్డు మార్గంలో హైదరాబాద్కు పయనం అవుతారు. అక్కడి నుండి మరలా ఛత్తీస్ ఘడ్ కు చేరుకుంటారు.
రేపు కరీంనగర్కు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్
0
1123
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


