33.1 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

Telangana Cabinet |రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులతో కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.  ముఖ్యంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అలాగే  ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో ఒకవేళ అరెస్ట్ ఐతే ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై చర్చించే అవకాశాలున్నాయనితెలుస్తోంది. ఏదేమైనా నేడు కవిత నుండి ఏయే అంశాలను సీబీఐ రాబడుతోందన్నది ఉత్కంఠగా మారింది.

Read Also: త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణం.. 8 మందితో కాబినెట్ ఏర్పాటు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్