ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. చైర్ పర్సన్ దంపతులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాద్ రాజీనామా చేయగా.. తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్
0
181
Next article
Latest Articles
పాదయాత్రకు కేటీఆర్ రెడీ..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఎండనక, వాననక జనం కోసం నడిచిన ఏ నాయకుడికైనా ప్రజలు అధికార పీఠాన్ని కట్టబెట్టారు. దివంగత నేత వైఎస్సార్ నుంచి మొదలుపెడితే...
- Advertisement -
- Advertisement -


