తెలంగాణ ఈగల్ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నెట్వర్క్ను ఈగల్ ఫోర్స్ ఛేదించింది. థాయ్లాండ్ నుండి ఇండియాకు అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయ్ని సీజ్ చేసింది. ముఠా వద్ద నుండి రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన విదేశీ మహిళతో పాటు 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు.
తెలంగాణ ఈగల్ పోలీసుల సంచలన ఆపరేషన్… రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
0
10
Latest Articles
ఫారో దీవుల్లో సంప్రదాయ వేటలో విలవిలలాడుతూ చనిపోయిన 700 తిమింగలాలు, డాల్ఫిన్లు
ఫారో దీవుల్లో ప్రతి ఏడాది జరిగే సంప్రదాయ వేట గ్రిండాడ్రప్పై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సంప్రదాయ వార్షిక వేటలో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లు హతమయ్యాయి....
- Advertisement -
- Advertisement -


