వరదల్లో జగన్ బురద రాజకీయం చేస్తున్నారు -కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

విజయవాడ వరదలపై మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే..జగన్ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు డ్రోన్లు వినియోగించి బాధితులను ఆదుకుంటున్నా..జగన్‌కు నచ్చడంలేదన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా అయిన పద్ధతి మార్చుకోలేదని చెప్పారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మరోసారి ప్రజాగ్రహానికి జగన్ గురికాకతప్పదని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Latest Articles

కవితకు ఈసీ నుంచి అడ్డంకులు.. పార్టీ పేరు మారుస్తారా..!

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా కవిత కొత్త పార్టీ పేరు అంశంలో ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్