22.7 C
Hyderabad
Tuesday, February 18, 2025
spot_img

చంద్రబాబుకు షాక్‌.. జనసేనలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖ టీడీపీ పార్టీలో (TDP) కుదుపు చోటు చేసుకుంది. చంద్రబాబుకు(Chandrababu) జనసేన పార్టీ షాక్‌ ఇచ్చింది. టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ (Padala Aruna)జనసేనలో చేరనున్నారు. ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు అరుణ. వారాహి టూర్ లో ఇదే తొలి చేరిక కానుంది. గజపతి నగరం ఎమ్మెల్యేగా పనిచేసిన పడాల అరుణ…మొన్నటి వరకు టీడీపీ దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. తాజాగా టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరనున్నారు.

కాగా, నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచే ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం విశాఖలోని జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు.

Latest Articles

చైనాను శత్రుదేశంగా చూడొద్దన్న శామ్ పిట్రోడా

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి హాట్‌ టాపిక్ అయ్యారు. చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువులా భారతదేశం చూడకూడదని శామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్