చంద్రబాబుకు షాక్‌.. జనసేనలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖ టీడీపీ పార్టీలో (TDP) కుదుపు చోటు చేసుకుంది. చంద్రబాబుకు(Chandrababu) జనసేన పార్టీ షాక్‌ ఇచ్చింది. టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ (Padala Aruna)జనసేనలో చేరనున్నారు. ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు అరుణ. వారాహి టూర్ లో ఇదే తొలి చేరిక కానుంది. గజపతి నగరం ఎమ్మెల్యేగా పనిచేసిన పడాల అరుణ…మొన్నటి వరకు టీడీపీ దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. తాజాగా టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరనున్నారు.

కాగా, నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచే ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం విశాఖలోని జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్