స్వతంత్ర, వెబ్ డెస్క్: రైతులకు లబ్ధి చేకూరేందుకు కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ జూన్ 1న రైతు భరోసా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తొలివిడత సాయం కింద ప్రభుత్వం రూ.5,500 మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ.2000 కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ కింద త్వరలోనే విడుదల చేస్తుంది. కనుక ప్రస్తుతం రూ.5,500 మాత్రమే జమ అవుతుంది. మీ ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ నమోదుచేయాలి. అనంతరం మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. డబ్బులు పడితే Payment Success అని చూపిస్తుంది. అదే డబ్బులు ఇంకా పడకపోతే Payment Under Processing అని కనపడుతుంది. అంటే మీ ఖాతాలో కొన్ని రోజుల్లో డబ్బులు పడతాయని అర్థం.
రైతు భరోసా నిధులు జమ కాలేదా? అయితే స్టేటస్ ఇలా తెలుసుకోండి
0
947
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


