తనను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని.. దానినే ప్రశ్నించానని చెప్పారు. సింగరేణిలో రూ.15వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. సింగరేణి కుంభకోణాలమయంగా మారపోయిందని అన్నారు. సింగరేణి ప్రాంత ప్రతినిధిగా తాను కార్మికుల కోసమే మాట్లాడనని వివరించారు. కావాలనే తనను వేధిస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. తెలంగాణ భవన్లోనే ఉన్నానని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే జైలుకు పంపుతున్నారని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణిలో రూ.15వేల కోట్ల కుంభకోణం.. ప్రశ్నించినందుకే జైలుకు- బాల్క సుమన్
0
36
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


