నగరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా – రోజా

తిరుపతి జిల్లా నగరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని మాజీ మంత్రి రోజా అన్నారు. రోజా తన కుటుంబ సభ్యులు, నగరి ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని రోజా చెప్పారు. తనను నగరి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. నగరి ప్రజలకే తన జీవితం అంకితం అని రోజా వెల్లడించారు. రాజకీయ జీవితంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాజీ మంత్రి చెప్పుకున్నారు. అలాంటి సమయాల్లో నగరి ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని రోజా గుర్తుచేశారు.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్