స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. దుంగలను కట్ చేసి చెక్కలు, పొడిగా తయారుచేసి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు రెండు కార్లు, ఒక లారీ వెళ్తుండగా పోలీసులు ఆ వాహనాల నుండి స్వాధీనం చేసుకున్నారు. 25 కేసుల్లో ఉన్న నిందితుడు మహ్మహద్ రసూల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


