38.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్

     పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదయింది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Latest Articles

యూఏఈలో 52%, యూఎస్‌లో 44%.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రూ.3 పెంపు.. ఎలా సాధ్యం?

మే 15 నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరలను పెంచాయి. అయితే ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్