సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ప్రధాని పర్యటిస్తారు. సాయంత్రం నారాయణపేట లో నిర్వహించే సభకు హాజరౌతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా పై ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉందని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయగా సభా ప్రాంతాన్నిమహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పరిశీలించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ప్రధాని మోడీ పర్యటన
0
221
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


