25.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ ప్రజావాణిలో ప్రజల దరఖాస్తులు

ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 42 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధిం చిన12, ఇతర శాఖలకు చెందినవి 30 ఉన్నాయని ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. గోదావరిఖని, మంథని మండలం సిరిపురం గ్రామాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్