కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడలో కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో మాట్లా డారు. అంతకు ముందు కాకినాడ వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సూరప్ప తాగునీటి చెరువునూ పరిశీలించారు. స్థానిక సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి గ్రామానికి నీటి సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం కృతజ్ఞత బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.
కాకినాడ జిల్లాలో మూడో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన
0
160
Previous article
Latest Articles
మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్లోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,...
- Advertisement -
- Advertisement -


