ఏపీలో సామాజిక పింఛన్దారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అందనుంది. సెప్జెంబర్ నెల ఒకటవ తేదీన ఇచ్చే పించన్ డబ్బులను ఆగస్టు 31నే పంపిణీ చేయనుంది సర్కార్. ఆదివారం సెలవుకావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఒకవేళ, ఏదైనా కారణంతో పెన్షన్లు తీసుకోని వారికి సెప్టెంబరు 2వ తేదీన ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంకావడంతో ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్ నగదు అందనుంది.
ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ
0
219
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


