21.7 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

వైరం పక్కనపెట్టి పర్వత ఇంటికి వెళ్లిన ముద్రగడ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసిపి మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ప్రతిపాడు వైసిపి పార్టీ ఇంచార్జ్ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుతో కలిసి శంఖవరం వెళ్లి మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, బాపన్నమ్మ, శంఖవరం ఎంపీపీ, పర్వత గుర్రాజు( రాజుబాబు) ఇళ్లకు వెళ్లారు ముద్రగడ.

ముద్రగడ, పర్వత కుటుంబాల మధ్య కొంతకాలంగా వైరం ఉంది. ఎమ్మెల్యేగా పర్వత ఉన్న సమయంలోనూ అనేక విషయాలపై విబేధాలు తలెత్తాయి. విభేదాలను పక్కన పెట్టి పర్వత ఇంటికి వెళ్లారు ముద్రగడ.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్