Meghalaya BJP Chief | బీఫ్ తింటే తప్పేంటి.. అది తమ ఆహార అలవాటు

Meghalaya BJP Chief | మేఘాలయలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బీఫ్ తింటారని.. తాను కూడా తింటానని తెలిపారు. బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని.. ఇది తమ ఆహార అలవాటు అని వెల్లడించారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీఫ్ తినడం నిషేధించండపై తానేమి వ్యాఖ్యానించనన్నారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేకపార్టీగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. మేఘాలయలో ఎక్కువ శాతం మంది క్రిస్టియేన్లని.. ఈసారి అందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Read Also: ఐపీఎల్ మ్యాచ్ లు ఫ్రీ… ఓటీటీపైకి రానున్న‘జియో’

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్