స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్కు చెందిన రాకేష్ నుంచి రూ.2 కోట్లవరకు ఉడాయించారు కేటుగాళ్లు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. దీంతో రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టి రాకేష్ అనేవ్యక్తి మోసపోయాడు.. క్రిప్టులో పెట్టుబడులు పెడితే రూ.కోటికి రూ.10 కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించడంతో మోసపోయానని రాకేష్ తెలుపుతున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది.
క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. రూ.2 కోట్లు మోసపోయిన వ్యక్తి
0
281
Previous article
Next article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


