ఎన్నికల వేళ వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు. మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కీలక నేతలు చేరారు. పి.గన్నవరం నియోజవకర్గానికి చెందిన జనసేన నాయకురాలు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాయచోటి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక, జనసేన కీలక నేత, పోతిన మహేష్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
వైసీపీలో భారీగా చేరికలు
0
150
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


