మనదేశంలో వచ్చే మూడు నెలల్లో గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్ ఫోన్ల తయారీ మొదలవుతోంది. వచ్చే త్రైమాసికం నాటికి భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని గూగుల్ సరఫరా దారులను ఆదేశించింది. ఈ ఏడాది కోటికి పైగా పిక్సెల్ ఫోన్లను వినియోగదారులకు అందించే గూగుల్ ప్రణాళికలో ఇది ఒక భాగమని తెలిపింది. గూగుల్ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభిస్తుం దని, దాని ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 2024 లో అందుబాటులో ఉంటుందని కంపెనీ గత ఏడాది అక్టోబర్ లో ప్రకటించింది. భారతదేశంలో మార్కెట్ వృద్ధిపై గూగుల్ దృష్టి సారించింది.
మనదేశంలో పిక్సల్ 8 ఫోన్ల తయారీ
0
310
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


