కొన్నిరోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన AIADMKమాజీ నాయకుడు ఏవీ రాజుకు త్రిష లాయర్ నోటీసు పంపారు. త్రిష ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులి చ్చి రిసార్ట్కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజుపై త్రిష న్యాయపోరాటానికి దిగారు.
నటి త్రిషపై ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు
0
281
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


