వయనాడ్ వరద బాధితులకు అండగా ఉందాం – సీతక్క

వయనాడ్ ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. వరదల వల్ల కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అత్యంత హృదయ విషాదకర ఘటనతో వందల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్