వయనాడ్ ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. వరదల వల్ల కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అత్యంత హృదయ విషాదకర ఘటనతో వందల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.
వయనాడ్ వరద బాధితులకు అండగా ఉందాం – సీతక్క
0
214
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


