విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం ప్రకటించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. అనంతరం బొత్స పేరును ప్రకటిచారు. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎక్స్‌ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తంగా 841 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు ఉండగా.. 11 ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు 13వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. వంశీకృష్ణ యాదవ్‌ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్