తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. మూగజీవాలు ఎండలకు తాళలేక ప్రాణాలు వదులుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎండ తీవ్రతకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎండ తీవ్రతకు గోదావరి జిల్లాల్లో నిన్న ఒక్క రోజే 10 లక్షల కోళ్లు మృతి చెందగా.. ఉమ్మడి ప.గో.జిల్లాలో 3 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల్లో దాదాపు 20 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు.
ప.గో జిల్లాలో ఎండలకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
0
19
Previous article
Next article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


