23.1 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో జగన్‌ కీలక వ్యాఖ్యలు

విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డానని.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు. ఈసారి జగన్‌2.0ని చూడబోతున్నారని అన్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుందని.. కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తానని చెప్పారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్‌ కేసులు వేసి చట్టం ముందు నిలబెడతానని జగన్‌ తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్