కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్ ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. బీసీ ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. బీసీల జనాభా తగ్గి మిగతా వారి జనాభా ఎలా పెరిగిందని నిలదీశారు. ఏ కులం ఎంత ఉందో చెప్పమని అడిగితే వ్యక్తిగత సమాచారం ఇవ్వమని ప్రభుత్వం అంటుందన్నారు. పార్టీ పరంగా 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసనసభ సమావేశం అవసరమా అని పాయల్శంకర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసింది- ఎమ్మెల్యే పాయల్శంకర్
0
176
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


