ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. ఆ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రూ.698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన సొమ్ము
0
316
Latest Articles
ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలిక హెల్త్ బులిటెన్ విడుదల
ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలిక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్. " ఖమ్మం బాలికకు పూర్తి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ కండిషన్లో అమ్మాయి...
- Advertisement -
- Advertisement -


