29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

టీడీపీ సంబరాలు.. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీ అధినేతకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్