ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ య్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఒంగోలు డిపో ప్రాంతంలో రోడ్డుపై భారీగా బురదనీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం తగ్గిన తర్వాత మున్సిపల్ శాఖ అధికారులు, వర్కర్లు మురుగునీటిని కాలువల ద్వారా మళ్లించే ప్రయత్నం చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం
0
206
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


