తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీల పట్ల రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిందన్నారు. కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని… అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని ఈటల విమర్శించారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం – ఈటల రాజేందర్
0
231
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


