28.8 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

వరదలపై యుద్ధం తుదిదశకు వచ్చిందన్న చంద్రబాబు

ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆ ప్రాంత మంత్రులకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో నిన్న అర్ధరాత్రి వరకూ సీఎం సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని.. ఇవాళ సాయంత్రంలోపు నగరంలో సాధారణ స్థితి నెలకొనాలని ఆదేశించారు. అనంతరం ఇతన పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్