25.8 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

నేడు నరసరావుపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

ఏపీలో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒకే వేదికపై కనిపించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌. పల్నాడు జిల్లాలో పర్యటించనున్న వీరిద్దరూ.. నరసరావుపేట మండలం కాకాని జేఎన్‌టీయూ కశాళాలలో నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ వేర్వేరు హెలిక్యాప్టర్లలో జేఎన్‌టీయూకు చేరుకోనున్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. అనంతరం JNTU కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వీరిద్దరి టూర్‌ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. వనం – మనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్