B.Tech Student Suicide | కృష్ణా జిల్లా గుడివాడలో బీటెక్ విద్యార్థిని నవ్య ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడ శ్రీరామపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నవ్య..ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. కాలేజీ ఫీజు చెల్లించకపోవటం వల్లే నవ్య మనస్థాపం చెంది మృతి చెందిందని స్థానిక సమాచారం. అయితే ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఉరివేసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
0
378
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


