34.2 C
Hyderabad
Monday, May 29, 2023

బ్రేకింగ్| ఆ నెలలోనే విశాఖ నుంచి పరిపాలన: జగన్

విశాఖపట్నం(Visakhapatnam) నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన విశాఖ నుంచి పాలనపై స్పష్టత ఇచ్చారు. జులై నెలలో విశాఖకు వెళ్తున్నామని.. అక్కడి నుంచే పరిపాలన చేస్తానని తెలిపారు. ఇప్పటికే విశాఖ నుంచే పాలన చేస్తానని జగన్ అనేక సందర్భాల్లో తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపైనా మంత్రులతో చర్చించారు సీఎం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని మంత్రులను ఆదేశించారు. మంత్రుల పనితీరును గమనిస్తున్నానని.. పనితీరు బాగోలేకపోతే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ హెచ్చరించారు.

Read Also: రైల్లో ప్రయాణికురాలిపై టీసీ మూత్రవిసర్జన

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి

స్వతంత్ర వెబ్ డెస్క్: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో రెండు కార్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్