30.4 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

బ్రేకింగ్| ఆ నెలలోనే విశాఖ నుంచి పరిపాలన: జగన్

విశాఖపట్నం(Visakhapatnam) నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన విశాఖ నుంచి పాలనపై స్పష్టత ఇచ్చారు. జులై నెలలో విశాఖకు వెళ్తున్నామని.. అక్కడి నుంచే పరిపాలన చేస్తానని తెలిపారు. ఇప్పటికే విశాఖ నుంచే పాలన చేస్తానని జగన్ అనేక సందర్భాల్లో తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపైనా మంత్రులతో చర్చించారు సీఎం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని మంత్రులను ఆదేశించారు. మంత్రుల పనితీరును గమనిస్తున్నానని.. పనితీరు బాగోలేకపోతే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ హెచ్చరించారు.

Read Also: రైల్లో ప్రయాణికురాలిపై టీసీ మూత్రవిసర్జన

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్