దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రగతి, వైటిడిఎ ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలు,.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై చర్చించారు సురేఖ. ఈ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా దేవాలయాల ప్రగతి పనులు చేపట్టాలని ఆమె సూచించారు. ఆలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా.. చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు.
దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
0
404
Previous article
Next article
Latest Articles
ఎమ్మెల్యేగా కొనసాగుతా.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తి లేదు- సిద్ధరామయ్య
జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదని సిద్ధరామయ్య తెలిపారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు. అధిష్టానం రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. హైకమాండ్ ఆదేశాల...
- Advertisement -
- Advertisement -


