దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రగతి, వైటిడిఎ ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలు,.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై చర్చించారు సురేఖ. ఈ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా దేవాలయాల ప్రగతి పనులు చేపట్టాలని ఆమె సూచించారు. ఆలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా.. చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు.
దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
0
422
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


