Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దేవదేవున్ని దర్శించుకునేందుకు తెల్లవారుఝాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 57,354 మంది భక్తులు దర్శించుకుకున్నారు. అలాగే 24,398 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం
0
248
Latest Articles
తగ్గిన గోల్డ్ ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్రేట్ 950...
- Advertisement -
- Advertisement -


